- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Chandrababu: రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది
by Disha Web Desk 16 |
X
దిశ, ఉత్తరాంధ్ర: రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన అవసరం ప్రజలందరిపై ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా పెందుర్తి రోడ్ షోలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో 24 సీట్లు వచ్చినప్పటికీ అందులో 4 విశాఖలోనే ఉన్నాయన్నారు. హుదూద్ వంటి ప్రకృతి వైపరీత్యం విశాఖను వెంటాడిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందన్నారు. హుదూద్కు ముందు, తర్వాత విశాఖ ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారన్నారు. వైసీపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు అడుగు వేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
Read more:
Next Story